పగటినిద్ర పనికి చేటు
నేలమాళిగ ఇందులో ఉండటం వల్ల జఠరాగ్ని హెచ్చవుతుంది. మూర్ఛ, దాహం, శ్రమ, చెమట ఉండవు. వేడి, శీతబాధ, వాతాలు అణగిపోతాయి. దేహకాంతి పోయి వివర్ణమయ్యే అవకాశం కూడా ఉంది. పగడం దొండపండు రంగులో ఉండి, గుండ్రంగా కోలగా లేదా వంకరగా లేక నున్నగా గొగ్గులు, పుచ్చులు లేకుండా స్థూలంగా ఉన్న పగడం శ్రేష్ఠం. దీన్ని ధరిస్తే వాత పిత్తాది దోషాలు పోతాయి. వీర్యవృద్ధి, కాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. తేనెలో అరగదీసి పూసుకుంటే జిహ్వ దోషం




