పగటినిద్ర పనికి చేటు

నేలమాళిగ ఇందులో ఉండటం వల్ల జఠరాగ్ని హెచ్చవుతుంది. మూర్ఛ, దాహం, శ్రమ, చెమట ఉండవు. వేడి, శీతబాధ, వాతాలు అణగిపోతాయి. దేహకాంతి పోయి వివర్ణమయ్యే అవకాశం కూడా ఉంది. పగడం దొండపండు రంగులో ఉండి, గుండ్రంగా కోలగా లేదా వంకరగా లేక నున్నగా గొగ్గులు, పుచ్చులు లేకుండా స్థూలంగా ఉన్న పగడం శ్రేష్ఠం. దీన్ని ధరిస్తే వాత పిత్తాది దోషాలు పోతాయి. వీర్యవృద్ధి, కాంతి, ఆయురారోగ్యాలు కలుగుతాయి. తేనెలో అరగదీసి పూసుకుంటే జిహ్వ దోషం

సంవర్త మహర్షి

బ్రహ్మ మానసపుత్రుడయిన అంగిరసుడు తన ధర్మపత్ని శ్రద్ధ ద్వారా పొందిన కొడుకు సంవర్తుడు. సంవర్తుడు జ్ఞాని, యోగి, తపశ్శాలి, నిస్సంగి, నిర్మముడు, నిరుపమ శక్తి సంపన్నుడు. సంవర్తుడు ప్రపంచ విషయాలకు విరక్తుడై విరాగియై యోగీశ్వరుడై బంధువులు, మిత్రులు, శిష్యులు తన దగ్గరకు రాకుండా ఉండటానికి దిగంబరత్వాన్ని అవలంబించి, అరణ్యాల్లో తిరగడం మొదలుపెట్టాడు. పూర్వం మనువంశ రాజైన మరుదత్తుడు, ధర్మతత్పరతతో, దయాదాక్షిణ్యాలతో శక్తియుక్తుడుగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఇది ఇంద్రుడికి అసూయ కలిగించింది. మరుదత్తుడిపై అసూయ పెరిగిపోయి ఏం

విభీషణుడు

రామాయణంలో విభీషణుడిది వివాదగ్రస్త శీలం. కష్టకాలంలో ఆయన స్వార్థబుద్ధితో స్వజనులను వీడి, శత్రుపక్షం చేరి తిన్నింటికే నిప్పు పెట్టాడని నిందిస్తారు కొందరు. కాదు- అన్నగారి దుర్మార్గాన్ని గర్హించి, అతనికి మంచి చెప్పి చెడ్డ అయి, ఆ రాముని మహత్వాన్ని, రానున్న ప్రమాదాన్ని దర్శించి అధర్మపక్షం వీడి, ధర్మపక్షాన్ని స్వీకరించిన పరమ ధార్మికుడని ప్రశంసిస్తారు మరికొందరు. అందులో ఏది నిజం? రెండూ రెండు భిన్న దృక్పథాలు. జీవితంలో పుట్టుకను బట్టి, ఉనికిని బట్టి,

ఉత్తరాయణం

పురాణ పాత్రలు పురాణపాత్రలను ఇదివరకటి కంటే భిన్నంగా చాలా వివరంగా పరిచయం చేస్తున్నారు. గత కొద్ది సంచికలుగా మంధర, త్రిజటుడు శత్రుఘ్నుడు గురించి అందించిన వివరాలు ఎంతగానో చదివించాయి. ముఖ్యంగా అక్టోబరు సంచికలో ముగ్గురన్నల ముద్దుల తమ్ముడు పేరుతో శత్రుఘ్నుడి గురించి ఇదివరకెన్నడూ చదవని విషయాలు తెలుసుకోగలిగాము. మునుముందు కూడా పురాణ పాత్రలను ఇలాగే వివరంగా అందించండి. - కేఎస్‍ రవి, పి.ప్రసాద్‍, సీహెచ్‍.రవికాంత్‍, పొద్దుటూరు వినీల్‍, సుశీల, కె.కిరణ్‍కుమార్‍ మరికొందరు ఆన్‍లైన్‍

ప్రకృతికాంత మెడలో చేమంతుల హారం.. హేమంతం!

తస్య తే వసంత: శిర: గ్రీష్మో దక్షిణ: పక్ష: । వర్షా: పుచ్ఛం, శరద్‍ ఉత్తర: పక్ష:, హేమంతో మధ్యం ।। సంవత్సరమనే పక్షికి వసంతం శిరసు అయితే గ్రీష్మం కుడి రెక్క. వర్ష రుతువు తోక. శరదృతువు ఎడమ రెక్క కాగా, హేమంతం మధ్య భాగం అని చెబుతుందీ మంత్రం. ప్రకృతిలో కలిగే మార్పులకు సాక్షి.. ఆధ్యాత్మిక సాధకులకు రక్ష.. కవులకు, కావ్యాలకు అక్షరమాలిక.. వేదం చెప్పిన కాల స్వరూపం.. పరమాత్మ ఉపదేశించిన గీతాసారం.. ఇవన్నీ తనలో ఇముడ్చుకున్న అందమైన

Top