‘సద్గురువు’
మనిషి సాధారణంగా భగవంతుడి గురించి చింతించడు. కానీ, కష్టనష్టాలు, దుఃఖాలు ముసురుకొన్నప్పుడు భగవంతుడి కోసం ఎడతెగకుండా ప్రార్థనలు చేస్తాడు. వాటి నుంచి విముక్తి కలిగించాలని పదేపదే వేడుకుంటాడు. అసలు నిజం వేరే ఉంది. ఎవరి కర్మఫలం ఎంత వరకు ఉందో అంత వరకు వారు దానిని అనుభవించి తీరాల్సిందే. పాప కర్మలు ముగిసే సరికి భగవంతుడు జనుల వద్దకు ఒక యోగీశ్వరుడిని పంపుతాడు. అప్పుడు ఆ యోగీశ్వరుడు జనులకు తగిన