చెడు చేస్తే కీడు తప్పదు
అనగనగా ఒక రాజు. పరమ క్రూరుడు. అసలు అతనికి దయ అనేదే లేదు. జనులను ఎంతో బాధపెట్టేవాడు. అటువంటి రాజు ఒకనాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులే కాకుండా రాజ్యంలోని ప్రజలందరినీ సమావేశపరిచాడు. ఈ సందర్భంగా ఒక ప్రమాణం చేశాడు. ‘నేను ఈ రోజు నుంచీ ఎవరినీ బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను. దయతో ప్రవర్తిస్తాను’. ఈ విధంగా