శివుడు, యముడు పక్కపక్కనే..

ఇటీవల కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన ఆలయం- కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం. ఇక్కడికి సమీపంలోనే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం.. పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటుండటంతో ఈ దేవాలయం ఒక్కసారిగా పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. ఈ ఆలయం తెలంగాణలో కొత్తగా ఏర్పడిన జయశంకర్‍ భూపాలపల్లి జిల్లా మహదేవ్‍పూర్‍ మండలం కాళేశ్వరం గ్రామంలో ఉంది. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమణీయమైన ప్రకృతి మధ్య, పవిత్ర గోదావరి నదీ తీరాన వెలిసిన

మనసంతా శివం శివం

ఐదు అక్షరాల మంత్రం.. దాన్ని జపించాలంటే ఉండాలి అదృష్టం.. అదే శివ పంచాక్షరీ మంత్రం. ‘ఓం నమ:శివాయ’ అనే ఆ పంచాక్షరి మంత్రానికి తన తన్మయత్వాన్ని జోడించి స్తోత్రాన్ని రచించారు జగద్గురువు ఆదిశంకరులు. ఈ పంచాక్షరీ మంత్రం పఠిస్తూ ఉంటే సాక్షాత్తూ శివుడే ఆయా రూపాల్లో మన ఎదుట సాక్షాత్కరించిన అనుభూతి కలుగుతుంది. ఓం నాగేంద్రహాయార త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై ‘న’ కారాయ నమ: శివాయ

ధర్మోపదేశకుడు ఉతథ్యుడు

రుషులు మన అర్ష్య ధర్మానికి ఆద్యులు. ప్రస్తుతం ఆచరణలో ఉన్న ఆచారాలను, సంప్రదాయాలను ఎన్నెన్నో తప, యాగ, అధ్యయన ఫలాలుగా వారు మనకు ఒసగినవే. అందుకే మన మహర్షులు వివిధ అంశాలలో మనకు దారి చూసే మార్గదర్శకులు. మహర్షులు దివ్యజ్ఞాన సంపన్నులు. మన నైతికతకు, మనం నడిచే దారి చూసే మార్గదర్శకత్వానికి వారే దిక్సూచులు. అటువంటి మహర్షుల చరిత్ర పఠనం పరమ పావనం. బహ్మదేవుడు మనసు నుంచి మానస పుత్రులు పుట్టారనే

సుకుమారి భానుమతి

మహాభారతం అనగానే మనకు గుర్తొచ్చే పేర్లు.. శ్రీకృష్ణుడు, పాండవులు, కౌరవుల్లోని దుర్యోధనుడు, దుశ్శాసనుడు, విదురుడు, దృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి, శకుని.. మరికొన్ని పేర్లు మాతమ్రే. మహా భారతంలో అసలు సిసలైన ప్రతినాయక పాత్రధారి అయిన దుర్యోధనుడి గురించే తప్ప అతని భార్య గురించి తెలిసింది చాలా తక్కువ. దుర్యోధనుడి భార్య పేరు భానుమతి. చాలా అందగత్తె. ఈమె కాంభోజ రాజ్యానికి చెందిన రాజపుత్రిక అని కొందరు అంటారు. ఆమె తండ్రి

మనిషి బతుకింతే!

ఒకసారి బ్రహ్మదేవుడు ఈ భూమ్మీద జీవసృష్టి చేస్తూ మొదటగా మనిషిని, ఎద్దును, కుక్కను, గుడ్లగూబను పుట్టించాడు. ఒక్కొక్కరు భూమిపై నలభై సంవత్సరాల చొప్పున బతకండి అని ఆదేశించాడు. సహజంగానే కోరికలు ఎక్కువగా కలిగిన మనిషి- ‘దేవా! మరీ నలభై సంవత్సరాలేనా?’ అన్నాడు నిరాశగా. అప్పుడు బ్రహ్మదేవుడు- ‘ఒకసారి తన నోటి నుంచి మాట వెలువడిందీ అంటే ఇక దాన్ని వెనక్కి తీసుకోవడం, సరిదిద్దడం ఉండదని మనిషికి చెప్పాడు. అక్కడే ఉన్న ఎద్దు కల్పించుకుని- ‘నాకు

Top