ఆదిశంకరుని మూడు దోషాలు
ఆదిశంకరులు ఒకసారి శిష్యులతో కలిసి కాశీ విశ్వేశ్వర ఆలయాన్ని దర్శించారు.గంగా నదిలో స్నానం చేసి, దర్శనానికి ఆలయం లోపలికి వెళ్లి, విశ్వేశ్వరుని ఎదుట నిలిచి ఇలా ప్రార్థించారు- ‘స్వామీ! నేను మూడు దోషములు (పాపాలు) చేశాను. నన్ను క్షమించండి’. ఈ విధంగా శివుడిని వేడుకున్నారు. ఇది విన్న శిష్యులు- ‘ఆచార్యుల వారు ఏం పాపాలు చేశారని పరమశివుని ఎదుట ప్రాయశ్చిత్త మడుగుతున్నారు?’ అని అనుకున్నారు. ఒక శిష్యుడు మాత్రం, ఆది శంకరుల వారు ఏం