జిత్తుల మారి నక్క

శ్యామ్‍ అనే పేరు గల జిత్తులమారి నక్క ఒక అడవిలో నివసిస్తూ ఉండేది. దానికి స్నేహితులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ నక్క అందర్నీ మోసం చేస్తూ ఉంటుంది. కుక్క, తోడేలు మొదలైన జంతువులు కూడా యీ నక్కతో కలియవు. స్నేహం చేయవు. దాని నుండి తప్పించుకుని తిరుగుతాయి. రాత్రి వేళ యితర జంతువుల్ని తన కూతతో భయపెడుతుంది. నిశ్శబ్దంగా ఉండే రాత్రిళ్లు దాని కూత వల్ల వేటికీ

గద్ద- పిల్లి కథ

భాగీరథీ తీరంలో ఒక గొప్ప జువ్వి చెట్టు ఉంది. దాని తొర్రలో జరద్గవం అనే ముసలి గద్ద ఉంది. అది గుడ్డిది. అందువల్ల ఆ చెట్టు మీద ఉన్న ఇతర పక్షులు దాని మీద జాలిపడి, తెచ్చుకున్న ఆహారంలో కొంత దానికి పెట్టేవి. ఒకరోజు ద్వీపకర్ణుడు అనే పిల్లి పక్షి పిల్లల్ని తినడానికి ఆ చెట్టు దగ్గరకు వెళ్ళింది. దానిని చూసిన పక్షి పిల్లలు భయపడి అరవసాగాయి. ఆ అరుపులు

అమెరికారు కోతలు కూతలు

ఈ మధ్య అంతర్జాలంలో విహారం చేస్తుంటే, ఒక చిన్న పోస్టింగ్‍ నన్ను ఆకర్షించింది. ఆ విషయాన్ని ఇక్కడ నా మాటల్లో చెబుతాను. ఒకావిడ రైల్లో వెడుతున్నదిట. ఆవిడకి ఎదురుగా వున్న సీటులో ఒక ఆరవై ఏళ్ళ ఆవిడ, ఆవిడ పక్కనే ఒక ముఫ్ఫై ఏళ్ళ అతను కూర్చుని వున్నారట. అతను కిటికీ పక్కనే కూర్చుని, బయటికి చూస్తూ అవిగో చెట్లు, అవిగో ఆవులు అని సంతోషంగా చప్పట్లు కొడుతున్నాడట. ఆవిడ బహూశా

చెరుపు కూర చెడేవు

పేరుకే పిల్లల కథలు.. పెద్దలూ నేర్చుకోవాల్సిన నీతి ఎంతో.. చిన్న చిన్న కథల ద్వారా పెద్ద నీతిని బోధించే కథలు మన తెలుగు సాహిత్యంలో వేనవేలు ఉన్నాయి. ఇవన్నీ పిల్లల్లో వికాస శక్తిని కలిగిస్తాయి. నైతిక ప్రవర్తనను, రుజువర్తనను నేర్పుతాయి. పిల్లలు తేలికగా ఆకర్షితులు కావడం కోసం మన రచయితలు పలు కథల్ని పక్షులు, జంతువుల పేరుతో రచించారు. పిల్లల్లో పఠనాసక్తి పెరగడానికి ఇదో రచనా మార్గం. ఆయా జంతువులు,

మర్యాద రామన్న..

మర్యాద రామన్న.. ఈ పేరు విన్నారా? ఎటువంటి చిక్కు సమస్య అయినా చిటికెలో ఇట్టే విప్పి చూపే తెలివితేటలు గలవాడు మర్యాద రామన్న. మరి పంచతంత్రం కథల గురించి తెలుసా? పిల్లలూ పెద్దలూ అందరూ నీతి నిజాయితీ, నైతిక ప్రవర్తన, సూక్ష్మబుద్ధి కలిగి ఉండాలని చాటే కథలివి. ఇంకా కాశీమజిలీ కథలు, నసీరుద్దీన్‍ కథలు.. పిల్లల కోసం ఎన్నో కథలు చెప్పడానికి ‘తెలుగు పత్రిక’ సిద్ధంగా ఉంది. ప్రతి

Top