ఉత్తరాయణం

పిల్లల పెంపకం నవంబరు మాసం తెలుగు పత్రికలో బాలల దినోత్సవం సందర్భంగా, బాల్యం.. తల్లిదండ్రుల పెంపకంపై ఇచ్చిన వివిధ అంశాలు చాలా బాగు న్నాయి. ఇవి నిజంగా నేటి తరం తల్లిదండ్రులను, పిల్లలను కూడా ఆలోచింప చేస్తాయి. పిల్లల మనసు ఎలా తెలుసుకోవాలి? వారి అభిరుచులు, ఆసక్తులు ఏమిటి? వారితో ఎలా గడపాలి? అనే విషయాలు చాలా వివరంగా అందించారు. ప్రతి పేరెంట్స్ తప్పక చదవాల్సిన ఆర్టికల్‍ ఇది. ఇటువంటివే మరిన్ని

ఉత్తరాయణం

అక్టోబరు మాసం తెలుగు పత్రికలో దసరా, దీపావళి వైభవాల గురించి వివరిస్తూ జంట పండుగల వైభవాన్ని కళ్లకు కట్టారు. ఈ శీర్షికన అందించిన విశేషాలు కొత్తగా, చదివించేలా ఉన్నాయి. అలాగే, దసరా షిర్డీ సాయిబాబా పుణ్యతిథి కూడా. ఈ సందర్భంగా షిర్డీలో జరిగే ప్రత్యేక పూజల, కార్యక్రమాల షెడ్యూల్‍ను సవివరంగా తెలియ చేశారు. అక్టోబరు సంచిక మమ్మల్ని అందరినీ అలరించింది. -ఏ.కృష్ణమూర్తి, రాధారవి, పి.శేఖర్‍, షణ్ముఖరాజు- హైదరాబాద్‍, సంపత్‍, అనూరాధ

ఉత్తరాయణం

వినాయక వైభవం సెప్టెంబరు మాసం తెలుగు పత్రికలో వినాయక చవితి విశేషాలపై ఇచ్చిన ప్రధాన కథనాలు బాగున్నాయి. అందులో చెప్పిన విషయాలు కొత్తగా అనిపించాయి. అలాగే, భాష, సంస్క•తి, సంప్రదాయాల గురించి అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. ఆరోగ్య భాగ్యం శీర్షికన అందిస్తున్న ఆయుర్వేద వైద్య విశేషాలు చదివిస్తున్నాయి. - రామకృష్ణ- భీమవరం, నర్సింహారావు- విజయవాడ, క్రిష్‍.ఆర్‍- అట్లాంటా, రఘునందన్‍-హైదరాబా• ఆధునికం.. సంప్రదాయం తెలుగు పత్రిక అటు ఆధునికం.. ఇటు సంప్రదాయ బద్ధమైన శీర్షికలు

ఉత్తరాయణం

ఇండిపెండెన్స్ డే భారత స్వాతంత్య్రోద్యమం గురించి ఆగస్టు సంచికలో అందించిన వివరాలు బాగున్నాయి. నాడు దేశ స్వాతంత్య్రం కోసం ఎందరో త్యాగ ధనులు చేసిన త్యాగాలను చదివి ఒళ్లు జలదరించింది. మన తెలుగు వారం, అందునా భారతీయులం ఎక్కడున్నా.. పొగడాలి నిండు భారతిని. ఎంతో ఉత్తే జితం కలిగించిన వ్యాసం అందించినందుకు ధన్య వాదాలు. -చంద్రమౌళి, కనకేశ్వర్‍, బాలచందర్‍, పి.శివశంకర్‍, పీకే కైలాష్‍, మరికొందరు ఆన్‍లైన్‍ పాఠకులు గొప్ప వికాసం మంచి పనులు

ఉత్తరాయణం

అక్కడ మోదీ.. ఇక్కడ జగన్‍ నరేంద్ర మోదీ వరుసగా రెండోసారి గెలు పొంది భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టడం. పది సంవత్సరాల ఒంటరి పోరాటం అనంతరం ఆంధప్రదేశ్‍లో రికార్డు స్థాయి వి•యాన్ని సాధించి అధికారంలోకి రావడం గురించి జూలై మాసం తెలుగు పత్రికలో విశ్లేషించిన తీరు బాగుంది. వీరిద్దరి విజయానికి కారణమైన అంశాలను చక్కగా వివరించారు. మొత్తానికి లోక్‍సభ, శాసనసభ ఎన్నికల్లో ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. దేశంలో వివిధ పార్టీలు సాధించిన

Top