ఉత్తరాయణం
క్రేగ్కు నివాళి విదేశీగడ్డపై పుట్టి.. భారతీయ సంస్క•తీ సంప్రదాయాలను గౌరవించి, వాటిని తన గడ్డపై లోకానికి ఎలుగెత్తి చాటిన క్రెగ్ దంపతులు ఎంతైనా అభినందనీయులు. తన అలుపెరగని ఆధ్యాత్మిక సాధనలో, సత్యాన్వేషణలో క్రెగ్ తుది శ్వాస విడిచారని తెలిసి గుండెలు బరువెక్కాయి. ఆయన ఆస్టిన్లో నిర్మించిన షిర్డీ సాయి మందిరం, బాలాజీ ఆలయం ఈ భువిలో వెల సిన అద్భుతాలు. వాటిని చూస్తే క్రెగ్ రూపం చూస్తున్నట్టుగానే అనిపిస్తుంది. ఎంతో సేవాతత్ప