శక్తి మాసం

నవంబరు 27, బుధవారం, మార్గశిర శుద్ధ పాడ్యమి నుంచి - డిసెంబరు 31, మంగళవారం, పుష్య శుద్ధ పంచమి వరకు శ్రీ వికారి నామ సంవత్సరం-మార్గశిర మాసం-హేమంత రుతువు-దక్షిణాయణం. ఆంగ్ల కాలమానం ప్రకారం డిసెంబరు మాసం చివరిది. తెలుగు పంచాంగం ప్రకారం దీనిని మార్గశిర మాసంగా వ్యవహరిస్తారు. ఇది తొమ్మిదవ నెల. ఈ మాసానికి ‘అగ్రహాయణిక’ అనే పర్యాయ నామం ఉన్నట్టు ‘అమరం’ అనే గ్రంథంలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో,

1528-2019 రాం మందిర్ – సీదు వివాదం 500 ఏళ్ళు

కాస్త అటూ ఇటూగా తొమ్మిది సంవత్సరాలు తక్కువ కావచ్చు గాక.. కానీ, అచ్చంగా, అక్షరాలా ఐదు వందల సంవత్సరాల వివాదం- రామజన్మభూమి - బాబ్రీ మసీదు సమస్య. దేశ ముఖచిత్రాన్నే మార్చేసిన, కొత్త రాజకీయ సమీకరణాలకు కారణమైన ఈ వివాదంపై నూట యాభై సంవత్సరాల క్రితమే మత ఘర్షణలు చెలరేగాయి. ఇక్కడి వివాదాస్పద స్థలంపై నూట ఇరవై ఐదు సంవత్సరాల కిందటే న్యాయస్థానాలకు సమస్య చేరింది. డెబ్బై సంవత్సరాల క్రితం..

ఈ భక్తులు రాముడు వదిలిన బాణాలు

అయోధ్య వివాదానికి సంబంధించి ఎందరో అవిశ్రాంతంగా అహోరాత్రులు తమ తమ ప్రయత్నాలు చేశారు. కొందరు న్యాయ పోరాటం.. కొందరు ఉద్యమ బాట.. మరికొందరు యాత్ర.. ఇలా తోచిన రూపాల్లో ఉద్యమాన్ని బలంగా హిందువు ల్లోకి తీసుకెళ్లారు. రాముడు సంధించి వదిలిన బాణాల్లా పని చేసిన పరమ వినయ విధేయ రామ భక్తుల పరిచయం.. మూల విరాట్టు నాయర్‍.. రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివా దానికి సంబంధించి మూల విరాట్టు వంటి వ్యక్తి

ఇతిహాస నగరి..అయోధ్య పురి

అదిగదిగో.. నా రాముడు పుట్టిన నేల.. అదే రామ్‍ ఛబూత్రా.. బుల్లి రాముడు అక్కడే ‘రామ్‍లల్లా విరాజ్‍మాన్‍’గా వెలుగొందాడు. అదిగో సీతమ్మ తన కుటుంబం కోసం వంటలు చేసిన ‘రసోయీ’.. రాములోరి కుటుంబం తమ ఇంటి అవసరాల కోసం వినియోగించిన ‘సీతా కూప్‍’ అదే.. రాముడు సీతతో కలిసి జీవనం సాగించిన.. రాముడు ధర్మబద్ధంగా ఏలిన నేల అది. అదే రామజన్మభూమి. శతాబ్దాలుగా నలుగుతూ.. దశాబ్దాలుగా వివాదాలకు కారణమవుతూ.. తను

రాములోరు గెలిచారు!

రాముడు పుట్టి పెరిగిన నేల.. రాముడేలిన భూమి.. కొన్ని కారణాలతో వివాదాస్పదమైంది. ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపమైన రాముడు చివరకు తన భూమి యాజమాన్య హక్కుల కోసం న్యాయబద్ధమైన పోరాటం జరపాల్సి వచ్చింది. ఆ వివాదాస్పద భూమిపై ఆయన పేరుపైనే వ్యాజ్యం దాఖలైంది. సుదీర్ఘ కాలం న్యాయ విచారణ కొనసాగింది. చివరకు ధర్మం గెలిచింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలం రాముడిదేనంటూ భారత అత్యున్నత న్యాయస్థానం ‘పట్టా’భిషేకం చేసింది. జాతి యావత్తూ ఉత్కంఠతతో

Top