పిల్లల్లారా.. వెన్నెల్లారా

నవంబరు 14, బాలల దినోత్సవం. ఈ సందర్భంగా వారి కోసం ఈ చిన్ని సంగతులు.. ఈ లోకం చిన్నారులదే. వారే భావి భారత నిర్మాతలు. ఆనందంగా ఆడుతూపాడుతూ పెరిగే చిన్నారులే రేపటి భాగ్య విధాతలవుతారు. చిట్టిపొట్టి చిన్నారులకు నిండారా బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ.. ‘భారతదేశము నా మాతృభూమి. భారతీయులందరూ నా సహోదరీ సహో దరులు. నేను నా దేశమును ప్రేమించుచున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణము. నా

అణువణువున

సృష్టిలో ప్రతి విషయం గ్రహించడం చాలా సులభం. ప్రకృతి ధర్మాలు అర్థం చేసుకునేందుకు మనకున్న మామూలు ఇంగితజ్ఞానం చాలు. ‘నేను దేవుడిని చూడగలనా’ అనే ప్రశ్న వేదాంతపరమైనది. సంతృప్తికరమైన సమాధానం ఎన్నటికీ రాదు. ఈ ప్రశ్న అడిగినవారికి దైవం గురించి సరైన నిర్వచనం తెలియదనుకోవాలి. వారు మనసులో దైవమంటే ఇది, అది అనే అభిప్రాయం ముందుగానే ఏర్పరచు కొని అడుగుతున్నారు. ‘దైవాన్ని చూడగలమా’ అనేది మీ ప్రశ్న. ‘దైవాన్ని తప్ప

బోసి నవ్వుల దేవుళ్లు!

పసి మనసులు దైవంతో సమానం అంటారు. అందుకేనేమో.. ప్రేమను చూపితే పరవశించిపోతారు.. ఆకట్టుకునేలా చెబితే అల్లుకుపోతారు.. ఆప్యాయత కురిపిస్తే ఆనందాన్ని వర్షిస్తారు.. వెన్నుతట్టి ప్రోత్సహిస్తే.. ఇక మిమ్మల్ని వదలమంటూ వెన్నంటి ఉండిపోతారు. పిల్లలంటే ప్రేమకు తలవంచే పూలకొమ్మలు. సిరులొలికించే వారి నవ్వులు శరత్కాల వెన్నెలంతటి స్వచ్ఛం. నిర్మలమైన ప్రేమకు, నిష్కల్మషమైన మనసుకు పిల్లలు ప్రతీకలు. అటువంటి పసి హృదయాల్లో దేవుడు కాక మరెవరు నివాసం ఉంటారు. పక్షులు గూళ్ల నుంచి బయటకు వచ్చినపుడు కిలకిలరావాలతో ఆనందిస్తాయి. తిరిగి గూళ్లలోకి

ఉత్తరాయణం

‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ప్రతి సంచిక కొని చదవడమే కాదు.. ప్రతి సంచికను భద్రపరుచుకోవాలనే విధంగా విభిన్నమైన శీర్షికలు, విశిష్టమైన వ్యాసాలతో ప్రతి నెలా తీర్చిదిద్దుతున్నారు. ‘తెలుగు పత్రిక’ చదవడం ద్వారా మరుగున పడి పోతున్న ఎన్నో విషయాలను, మన తెలుగు సంస్క•తీ సంప్రదాయాలను, మన ఆచార వ్యవహారాలను, ముఖ్యంగా మన పండుగల యొక్క పరమార్థాన్ని విపులంగా తెలుసుకోగలుగుతున్నాం. ఈ ఒరవడిని ఇకముందు కూడా ఇలాగే కొనసాగించాలని మన స్ఫూర్తిగా

భళారే… కళారం

దసరా వేడుకల్లో భాగంగా ఆంధప్రదేశ్‍ రాష్ట్రం లోని ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగే కళారాల ఊరేగింపును చూసి తీరాల్సిందే. దుష్ట శిక్షణ పూర్తి చేసుకుని వస్తున్న అమ్మవారికి.. భక్తజనం జయ జయధ్వానాలతో స్వాగతం పలుకుతారు. అదే కళారాల ఊరేగింపుగా ప్రసిద్ధి. నాలుకనే రణభూమిగా చేసుకుని, రక్తబీజుడిని కడతేర్చిన తల్లి..ఆ రౌద్ర రూపంలోనే ఊరేగింపునకు బయల్దేరుతుంది. సరిగ్గా నడిరేతిరి ఆ సంరంభం మొదలవుతుంది. భేరీనాదాలూ, చిత్ర విన్యాసాలూ, విచిత్ర వేషధారణలూ ఆ కోలాహలానికి

Top