ఆలయ శిఖరం

దైవ కార్యాలకు పునాదులు ఎలా పడతాయో, అసలు దైవికమైన ఆలోచనలు ఎలా కలుగుతాయో ఎవరూ చెప్పలేరు. అది ఆ భగవంతునికే ఎరుక. దేవుడే తన కార్యాలను కొందరు భక్తులను సాధనగా చేసుకుని వాటిని నిర్వర్తింప చేసుకుంటాడు. అటువంటిదే అమెరికా సంయుక్త రాష్ట్రాలలో అట్లాంటాలో గల హిందూ టెంపుల్‍ నేపథ్యం. ‘హిందూ టెంపుల్‍ ఆఫ్‍ అట్లాంటా’గా విశ్వ ప్రసిద్ధి చెందిన ఈ ఆలయ నిర్మాణానికి అంకురార్పణ ఎలా జరిగింది? ఆ దైవిక

ఆది దైవం జగన్మాత

ఆది దైవం జగన్మాత అమ్మ.. భక్తికి తలవంచే పూలకొమ్మ. శరత్కాలం నిర్మలత్వానికీ, శరశ్చంద్రుడు ప్రశాంతతకు ప్రతీకలు. అలాగే నిర్మలమైన ప్రేమ, కరుణను కురిపించే చల్లని మనసు మాతృమూర్తి సహజ లక్షణాలు. అందుకే నిర్మల ప్రశాంత తరంగాలతో నిండిన శరత్కాలమంటే జగన్మాతకు అత్యంత ప్రీతి. శరత్కాలంలో విశేషంగా ఆ విశ్వేశ్వరిని తొమ్మిది రోజుల పాటు ఆరాధించి, నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవడం మన సంప్రదాయం. ‘నవ’ సంఖ్య పరిపూర్ణతకు సంకేతం. తొమ్మిది సంఖ్యకు ప్రతిరూపమైన

ఉత్తరాయణం

అన్నీ ప్రత్యేకమే.. ‘తెలుగుపత్రిక’ అంతర్జాతీయ మాసపత్రిక ప్రతి సంచిక విశిష్ట శీర్షికలతో అలరిస్తోంది. ప్రతి పేజీ చదివిస్తోంది. ప్రత్యేకించి ఆయా నెలలలో వచ్చే ప్రధాన పండుగలు, వాటి అధి దేవతలు, తిథులు, ఆ తిథి వెనుక ఉన్న విశేషాల గురించి పరిపూర్ణంగా అందిస్తున్న వివరాలు బాగుంటున్నాయి. వినాయక చవితి సందర్భంగా అందించిన ముఖచిత్ర కథనం విభిన్నంగా ఉంది. ఈ సంచికే కాదు తెలుగు పత్రిక ప్రతీ సంచికలో ముఖచిత్ర కథనం (కవర్‍స్టోరీ)

‘అనంత’శ్రేయస్సు మీ సొంతం

మన సంస్క•తీ సంప్రదాయాలలో వ్రత కథలకు పెద్దపీట వేశారు. ఇవి నిష్టగా ఆచరించడం వల్ల సంస్కారం, దైవభక్తి, జ్ఞానం, ఆరోగ్యం అలవడుతాయి. కేవలం ఇవి భక్తిదాయకమైనవే కాదు.. ముక్తిని, మోక్షాన్ని ప్రసాదించే పక్రియలు. వీటిని ఆచరించడానికి అనువైన విధంగా ఆయా తిథులను నిర్దేశించారు. ఆ సమయంలో ఉండే వాతావరణానికి తగినట్టు ఆహార నియమాలను పాటిస్తూ, ఈ వ్రతాలను ఆచరించడం వల్ల ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికత పెంపొందుతాయి. సెప్టెంబరు

చిన్ముధ్రరూపంలో.. చిదాత్మగా…

దక్షిణామూర్తి ఈశ్వరాలయాల్లో దక్షిణ దిక్కున విలసిల్లే దైవం. ఆయన గురువులకు గురువు. నిత్య యవ్వనుడు. మౌనముద్రలో నిశ్చలంగా ఉపదేశించే మహాయోగి. శాంతమూర్తి. చిద్విలాసుడు. అటువంటి సచ్చిదానంద మూర్తినే స్మరించుకుంటూ చేసి ఈ స్తోత్ర రచన గంభీరమైన శైలిలో నడుస్తుంది. సకల ప్రాణుల సృష్టి - స్థితి - లయాలకు కారణభూతుడైన పరమ గురువును తన కవితాధారతో స్తుతించడానికే ఆదిశంకర భగవత్పాదుల వారు ఈ రచన చేసినట్టు కనిపిస్తుంది. రాహుగ్రస్త దివాకరేందుసదృశో మాయా

Top