టిక్..టిక్.. టిక్..

హైదరాబాద్ ఐకాన్‍ చార్మినార్‍లో బిగించిన పురాతన గడియారం నూట ఇరవై ఎనిమిది (128) సంవత్సరాలుగా అలుపు లేకుండా తిరుగుతూనే ఉంది. 1989 నుంచి ఇప్పటి వరకు ఇది ఒక్క సెకను కూడా ఆగలేదు. అప్పట్లో ఈ గడియారాన్ని అరవై వేల రూపాయలకు కొనుగోలు చేశారు. హైదరాబాద్‍ నగరంలో ఇంకా చారిత్రక నిర్మాణాలకు చాలా గడియారాలు ఉన్నా.. ఒక్క చార్మినార్‍ గడియారం మాత్రమే నిరంతరాయంగా పనిచేస్తోంది. బ్రిటిష్‍ పాలకులు తమ పాలన

చెడు చేస్తే కీడు తప్పదు

అనగనగా ఒక రాజు. పరమ క్రూరుడు. అసలు అతనికి దయ అనేదే లేదు. జనులను ఎంతో బాధపెట్టేవాడు. అటువంటి రాజు ఒకనాడు అందరినీ ఆశ్చర్యపరుస్తూ తన మంత్రులు, అధికారులే కాకుండా రాజ్యంలోని ప్రజలందరినీ సమావేశపరిచాడు. ఈ సందర్భంగా ఒక ప్రమాణం చేశాడు. ‘నేను ఈ రోజు నుంచీ ఎవరినీ బాధ పెట్టను. అందరితో మంచిగా ఉంటాను. దయతో ప్రవర్తిస్తాను’. ఈ విధంగా

ఉత్తరాయణ

సం‘క్రాంతులు’.. తెలుగు పత్రికలో జనవరి సంచికలో ఇచ్చిన సంక్రాంతి పండుగ విశేషాలు చదివించాయి. తెలుగు నాట ఏ తిథీ లేకుండా వచ్చే పండుగ ఇదేనన్న విషయం ఈ పత్రికలో చదివిన తరువాతే తెలిసింది. తెలియని విషయాలను తెలియ చెబుతూ మన ప్రాచీన ఆచార సంప్రదాయాలను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్న ‘తెలుగు పత్రిక’కు అభినందనలు. ఇటువంటి ప్రయత్నాలు మరిన్ని కావాలి. సంక్రాంతికి సంబంధించిన మొత్తం ఆసాంతం చదివాం. చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఇచ్చిన

లోకాన్నేలే ఈశ్వరుడు సూర్యుడు

ఈ లోకాన్ని ఏలే ఈశ్వరుడు సూర్యుడే. ఆయనను సర్వేశ్వరుడు మాఘ శుద్ధ సప్తమి నాడు సృష్టించాడట! జనవరి 24, బుధవారం మాఘ శుద్ధ సప్తమి రథ సప్తమి సందర్బంగా ఆయా మంత్రాపుష్పాల నుంచి సేకరించి అందిస్తున్న మహిమాన్విత సూర్య మంత్రాలివి.. ఆదిదేవ సమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వ రథమారూఢమ్‍ ప్రచండమ్‍ కశ్య పాత్మజమ్‍ శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమా మ్యహమ్‍ ఏడు గుర్రాలు గల రథమును ఎక్కినట్టి

వెంకన్న దివ్యరూపం గురువారమే చూడాలి

మహిళలు దేవునికి సాష్టాంగ నమస్కారం ఎందుకు చేయకూడదు? దేవునికి సాష్టాంగ నమస్కారం పురుషులు చేయవచ్చు. తమ 8 అంగాలనూ అనగా వక్షం, నుదురు, 2 చేతులు, 2 కాళ్ళు, 2 నేత్రాలు, భూమిపై ఆన్చి నమస్కరించ వచ్చు. కానీ స్త్రీలు సాష్టాంగ నమస్కారం చెయ్యాలనుకున్నప్పుడు పొట్ట నేలకు తగులుతుంది. ఆ స్థానంలో గర్భకోశం ఉంటుంది. ఇలా చెయ్యటం వల్ల గర్భకోశానికి ఏదైనా హాని జరిగే అవకాశం ఉంది. అందుకే స్త్రీలను

Top