అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సేవలు శ్రీకారం చుట్టుకున్నది శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలోనే!
అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం సేవలు శ్రీకారం చుట్టుకున్నది శ్రీశైల మల్లికార్జునుడి సన్నిధిలోనే! మొదట కర్నూలు జిల్లాలోని ప్రశాంతమైన కరివెన గ్రామంలో ఒకరిద్దరితో మొదలైన అన్నదాన మహత్కార్యం నేడు శాఖోపశాఖలుగా దేశవ్యాప్తంగా విస్తరించడానికి బీజం పడింది ఇక్కడే. నాడు రవాణా సదుపాయాలు లేని రోజుల్లో ఎక్కడెక్కడి నుంచో భక్తులు అడవి మార్గాన శ్రీశైల పుణ్యక్షేత్రానికి చేరుకునే వారు. ఆకలిదప్పులతో అలసిసొలసిన భక్తులకు ఇన్ని నీళ్లిచ్చి.. ఇంత కడుపు




