రామేశ్వరం..
లోకంలో మనుషులు ‘దాత - అదాత’ అని రెండు రకాలుగా ఉంటారట. ఇతరులకు అన్నం దానం చేసి తాను తినేవాడు దాత. ఇతరులకు దానం చేయకుండా.. ఇతరులను కూడా దానం చేయనివ్వకుండా తాను మాత్రమే తినేవాడు అదాత. దాతకు కాలాంతరాన అన్నం లభిస్తుంది. అదాతకు కాలాంతరాన అన్నం లభించకపోగా, అతడిని అగ్ని నశిపంచేస్తాడు. ఈ విషయాన్ని తైత్తిరీయ బ్రాహ్మణం చెబుతోంది. ఇతరులకు అన్నం పెట్టకుండా తానే తింటే ఆ అన్నం విషంతో సమానమట. దాత, అదాత ఇద్దరూ.. అన్న సంపాదనకు




