మహోన్నత దానం!
త్రేతా, ద్వాపర యుగాల్లో మనుషులు యజ్ఞయాగాదులు, తపస్సుల ద్వారా మోక్షం పొందారు. కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, దైవ నామ పారాయణ, స్మరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఎవరికున్నంతలో వారు చేయగలిగిన దానిని దానం చేయవచ్చు. వాటిలో విశిష్టమైనది అన్నదానం. ఇది మనిషిని పూర్తిగా సంతృప్తిపరిచే దానం. ఆకలితో ఉన్న వారికి ఒక్కోసారి మనం అన్నం పెట్టలేకపోవచ్చు. కానీ.. అటువంటప్పుడు అన్నం పెట్టే ఇంటి వైపైనా చూపించాలనేది పెద్దల మాట. కర్ణుడు అదే చేశాడు. అడిగిన వారికీ, అడగని




