మహోన్నత దానం!

త్రేతా, ద్వాపర యుగాల్లో మనుషులు యజ్ఞయాగాదులు, తపస్సుల ద్వారా మోక్షం పొందారు. కలియుగంలో దానధర్మాలు, దైవారాధన, దైవ నామ పారాయణ, స్మరణ ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. ఎవరికున్నంతలో వారు చేయగలిగిన దానిని దానం చేయవచ్చు. వాటిలో విశిష్టమైనది అన్నదానం. ఇది మనిషిని పూర్తిగా సంతృప్తిపరిచే దానం. ఆకలితో ఉన్న వారికి ఒక్కోసారి మనం అన్నం పెట్టలేకపోవచ్చు. కానీ.. అటువంటప్పుడు అన్నం పెట్టే ఇంటి వైపైనా చూపించాలనేది పెద్దల మాట. కర్ణుడు అదే చేశాడు. అడిగిన వారికీ, అడగని

నిత్యానంద ‘కరివెన’!

‘‘నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ।।’’ అని ఆ కాశీ విశ్వనాథుని భార్య అన్నపూర్ణాదేవి గురించి వర్ణించారు ఆదిశంకరాచార్యులు. అన్న= అన్నము, పూర్ణ= పూర్ణముగా (నిండుగా) ప్రసాదించే తల్లి- అన్నపూర్ణ. ఆ మాతాన్నపూర్ణేశ్వరి- నిత్యానందకరి. కృపావలంబనకరి. నిత్యమూ ఆనందాన్ని, ఆహారాన్ని, కృపను వర్షిస్తూ భక్తులకు వాటిని ప్రసాదించే తల్లి ఆమె. అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం కూడా ‘నిత్యాన్నదాన నిత్యానందగా భాసిల్లుతోంది. పుణ్యక్షేత్రాలకు వచ్చే భక్తులకు నిత్యం అన్నదాన

త్వం త్రాతా తరణ: (నీవే రక్షకుడవు. దాటించు వాడవు)

త్వం త్రాతా తరణో చేత్యో భూ: పితా మాతా సదమిన్మానుషాణామ్‍।। రుగ్వేదంలోని ఈ శ్లోకానికి- ‘ఓ పరమేశ్వరా! నీవు రక్షకుడవు. దాటించువాడవు. జ్ఞేయమవు, ఉనికివి. ఎల్లవేళలా ఈ మనుష్యులకు తండ్రివి. తల్లివి’ అని అర్థం. పరమేశ్వరుడికి మనకీ మధ్య ఉన్న బంధాన్ని ఈ మంత్రం ద్వారా వేదమాత తెలియచేస్తోంది. ఈ పరమేశ్వర తత్త్వాన్ని ఎవరు ఏ సంప్రదాయంలో కొలిచినా ఈ భావనను మనసులో ప్రతిష్ఠించుకుంటే చాలు. ఈ మంత్రంలోని పదాలకు భావాలను తెలుసుకుందాం. త్రాతా: రక్షకుడు. ఆర్తత్రాణ

ధర్మయ్య పరీక్ష

రామాపురం గ్రామంలో ఉండే ధర్మయ్య గొప్ప స్థితిమంతుడే కాకుండా, పేరుకు తగినట్టు మంచి ధర్మబుద్ధి గలవాడు. ఆయనకు పెళ్లీడుకు వచ్చిన విశ్వం అని ఒకే ఒక కుమారుడు ఉన్నాడు. విశ్వం రూపవంతుడే కాక, మంచి గుణవంతుడు కూడా. అతడికి తగిన రూపవతి, గుణవతి అయిన కన్య కోసం ధర్మయ్య వెతకసాగాడు. ధర్మయ్యకు అదే గ్రామంలో వెంకప్ప అని ఒక స్నేహితుడు ఉండేవాడు. వెంకప్ప జరీచీరలను ఇంట్లో మగ్గాల మీద నేయించి, చుట్టపక్కల

మన ఆరోగ్యం.. మన చేతుల్లోనే!

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‍ఓ) వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా ఏటా ఏప్రిల్‍ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజల్లో ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం, మంచి ఆహార అలవాట్లు, పరిశుభ్రత పాటించేలా చైతన్యపరచడం ఈ దినోత్సవ ముఖ్యోద్దేశం. ఏటా ఏదైనా ఒక విశేషాన్ని (థీమ్‍) తీసుకుని ఏడాది పొడవునా దానిపై ప్రచారం చేయడం ఆరోగ్య దినోత్సవం లక్ష్యం. ఈ క్రమంలో 2026 సంవత్సరాన్ని ఆరోగ్యం.. వైద్యం అందరికీ సులభంగా, చౌకగా లభించాలానే

Top