కరివెన నిత్యాన్నదాన సత్రం

చిన్నికృష్ణుని వెన్నదొంగ వేషాలు, ఇంటింటికీ వెళ్లి పెరుగన్నం దొంగిలించి తిన్న బాలకృష్ణుడి లీలలకు ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఈ క్షేత్రంలో అన్నదానం చేస్తే సాక్షాత్తూ బాలకృష్ణుడి కడుపు నింపినట్టే. అంతటి పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే గోపికలు ఈ నందకిశోరుడికి కొసరి కొసరి తినిపించిన క్షేత్రమిది. ఇక్కడకు వచ్చే భక్తులకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ అన్నదానం చేస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. అటువంటి పుణ్యాన్ని మీరూ పొందాలంటే

ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని

ఎందరో మునులు, రుషులు తపమాచరించిన పుణ్యభూమి నైమిశారణ్యం. అక్షయ పుణ్యఫలాన్ని ఇచ్చే ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం అపారమైన యశస్సును, జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఇక్కడ ఒక్కరికి ఒక్కరోజు ఆకలి తీర్చినా సృష్టిలోని ఎనభై నాలుగు లక్షల జీవరాశులకు ఆహారం పెట్టినంత ఫలం, ఫలితం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ ఎనభై ఎనిమిది వేల మంది రుషులు సూత మహర్షి ద్వారా పురాణాలు విన్నారని, ఇక్కడ అన్నదానం చేస్తే వారందరి ఆశీస్సులు

కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రంలో అన్నదానం

కాణిపాకం వరసిద్ధి వినాయక క్షేత్రంలో అన్నదానం అత్యంత పవిత్రమైన కార్యంగా భావిస్తారు. నిత్యం వచ్చే వేలాది భక్తుల ఆకలి తీరుస్తూ, స్వామి వారి ప్రసాదాన్నే అన్నప్రసాదంగా అందిస్తోంది అఖిల భారతీయ బ్రాహ్మణ కరివెన నిత్యాన్నదాన సత్రం. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం వల్ల కానీ, అన్నం స్వీకరించడం వల్ల కానీ లేదా అన్నదాన కార్యక్రమాలకు ఇతోధికంగా తోడ్పాడు అందించడం వల్ల కానీ సకల దోషాలు తొలగిపోయి, కాణిపాక వరసిద్ధి వినాయకుడి

బాలాత్రిపుర సుందరిదేవి

ఆంధప్రదేశ్‍లోని ప్రకాశం జిల్లా త్రిపురాంతకం.. శ్రీశైల క్షేత్రానికి తూర్పుద్వారంగా భాసిల్లుతోన్న దివ్యక్షేత్రం. ఇక్కడ బాలాత్రిపుర సుందరిదేవి, త్రిపురాంతకేశ్వర స్వామి కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా ఇక్కడ పెట్టే అన్నదానాన్ని స్వీకరించడం వల్ల అక్షయమైన పుణ్యఫలం లభిస్తుందని అంటారు. ఇక్కడ అమ్మవారు బాలిక రూపంలో స్వయంభువుగా వెలిశారు. ఇది శక్తిపీఠంతో సమానమైన మహిమ గల క్షేత్రం. త్రిపురాంతక క్షేత్రంలో అన్నదానం చేయడం లేదా అన్నదాన కార్యక్రమాలకు విరాళాలు

కరివెన నిత్యాన్నదాన సత్రం

పూర్వం ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన నిత్యం తనకున్న దాంట్లో అన్నదానం చేసేవాడు. ఆయన తాను రోజూ అన్నదానం చేస్తున్నాను కదా.. దాని మహిమ ఏమిటో తెలుసుకోవాలి అనుకున్నాడట. కాశీకి వెళ్తే దానికి సరైన సమాధానం దొరుకుతుందని పండితులు చెప్పారు. దాంతో ఆ బ్రాహ్మణుడు కాశీకి పయనమయ్యాడు. రవాణా సౌకర్యం లేని రోజులు కదా.. కాలినడకన ఆయన వెళ్తుండగా అడవి మధ్యలోకి వచ్చే సరికి చీకటి పడింది. ఆయనకు ఒక

Top