పరగడుపున నీళ్లు.. నిండు నూరేళ్లు
పాత్ర:స్నానం: బలాన్నిస్తుంది. దేహపుష్టి, జఠరదీప్తి, ఆరోగ్యం, ఆయుర్వ•ద్ధి, మనోవికాసాలను కలిగిస్తుంది. పైత్యం, దేహమాలిన్యం, దుస్వప్నాలు, చర్మరోగాలను పోగొడుతుంది. పొద్దుపొద్దునే నీళ్లు తాగితే..: బంగారం, వెండి, రాగి, కంచు, ఇనుము, మన్ను, గాజు, పింగాణి తదితర లోహాలతో తయారు చేసిన పాత్రలో రాత్రి నిల్వ చేసిన నీటిని పొద్దునే సూర్యోదయానికి, మలమూత్ర విసర్జనానికి ముందు తాగితే మలమూత్రాలు సునాయాసంగా విసర్జితం అవుతాయి. అన్ని దోషాలు, హృద్రోగం, అతిసారం, అతిమూత్రం, పొత్తికడుపు నొప్పి, గజ్జలలో బిళ్లలు, గళరోగం,




