రాజాధీనం – దైవాధీనం

ఒక రాజ్యంలో ఇద్దరు పేదవాళ్లు ఉండేవారు. ఇద్దరూ కూడా కడు నిరుపేదలు. అందుచేత నిత్యం రాజుగారి వద్దకు వచ్చిపోయి, ఆయనను యాచించి పోతుండేవారు. అందులో ఒకడు, ‘తమరు ప్రభువులు! తమ రాజ్యం చల్లగా ఉండాలి. తమకు కలదాంట్లో మాబోటి పేదలకు ఇంత పెట్టాలి. అంతా రాజాధీనం!’ అనేవాడు. రెండో వాడు, ‘తమ మీద భగవంతుడి కటాక్షం ఉండాలి. తమ చేత భగ•వంతుడు మా

పాపం శరణార్థులు

అనగా అనగా ఒక ఉడత. ఆ ఉడత అడవిలోని ఒక మర్రిచెట్టు తొర్రలో కాపురం ఉంటూ ఉండేది. ఒకనాడు అది చెట్టు కింద కూర్చుని కాయలు తింటూ ఉండగా, సుడిగాలి వచ్చి చిన్న కొమ్మ విరిగి దాని మీద పడింది. ఇదివరలో, అప్పుడప్పుడు దాని మీద ఆకులు రాలుతూ ఉండేవి కానీ, కొమ్మ ఎప్పుడూ విరిగి పడలేదు. అందువల్ల, ఆ కొమ్మ పడగానే ఆకాశం విరిగి తన మీద పడబోతుందని అనుకుని, గాభరాతో

తెలివితక్కువ తోడేలు

అనగా అనగా ఒక ఊరు. ఆ ఊళ్లో ఒక కాపు. ఆ కాపు తెల్లవారుజామునే లేచి, సంకటి మూట భుజాన వేసుకుని పొలానికి వెళ్లి పని చేస్తుండే వాడు. ఒకరోజున జొన్న పైరు కోసి తెచ్చుకున్న అన్నం తింటున్నాడు. అంతలో చిట్టడివిలో నుంచి ఒక తోడేలు నకనకలాడుతూ వచ్చి, కాపు తింటున్న జొన్న సంకటిని చూసి, ‘మామా! మామా! నాకు కాస్త రుచి చూపించవూ!’ అని అడిగింది. కాపు దయతలచి దానికి

ఆరోగ్యానికి ‘చిట్కా’!

ఎండా, వానా, చలి.. అప్పుడూ ఉన్నాయి. ఇప్పుడూ ఉన్నాయి. కాకపోతే అప్పట్లో ప్రతి ఇంట్లో బామ్మ ఉండేది. ఇప్పుడు లేదు. అప్పట్లో ఒంట్లో నలత చేసినా.. కలత చెందినా బామ్మ చిట్కా వైద్యంతో క్షణంలో నయమయ్యేది. ఇప్పుడు మెడికల్‍ షాపుకో, హాస్పటల్‍కో పరుగెడుతున్నాం. చిన్నదానికీ, పెద్దదానికీ, అయిన దానికీ, కాని దానికీ పరీక్షలు.. వైద్యుల ఎదుట నిరీక్షణలు.. అయినా నయమవుతుందా అంటే అదీ లేదు. ఒకపక్క ఆరోగ్యంతో ఒళ్లు గుల్ల.. ఇంకోపక్క

కొత్త ఉషస్సుకు స్వాగతం

2025- డిసెంబరు 1, సోమవారం, మార్గశిర శుద్ధ ఏకాదశి నుంచి 2025- డిసెంబరు 31, బుధవారం, పుష్య శుద్ధ ద్వాదశి వరకు.. ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో చివరిదైన పన్నెండవ మాసం- డిసెంబరు. ఇది తెలుగు పంచాంగం ప్రకారం మార్గశిర - పుష్య మాసాల కలయిక. చైత్రాది మాస పరిగణనలో మార్గశిర మాసం తొమ్మిదవది. డిసెంబరు 19, 2025- శుక్రవారం వరకు మార్గశిర మాస తిథులు, ఆపై డిసెంబర్‍ 20, 2025-

Top