శ్రీవారి దర్శనానికి దారిదే!

క్షణకాల దర్శనం.. జీవితకాల ఆధ్యాత్మిక అనుభవం.. తలచుకున్నంతనే ఏ దేవదేవుడినీ దర్శింపచేయలేం కదా!. ఇక, తిరుమల శ్రీవేంకటేశ్వరుడిని దర్శించుకోవాలంటే ఎంతో ప్రణాళిక కావాలి. ముందస్తు ఏర్పాట్లూ అవసరం. అప్పుడే శ్రీనివాసుని దర్శనభాగ్యం సులభతరం అవుతుంది. కలియుగ దైవాన్ని కనులారా దర్శించి తరించేందుకు తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్నో దర్శన మార్గాలను అందుబాటులో ఉంచుతోంది. వాటిని అనుసరిస్తే కలియుగ దైవమైన వేంకటేశ్వరుని దర్శనం, తిరుమల క్షేత్ర యాత్ర

తిరుమల కంటే మిన్న.. నారాపుర వెంకన్న

విజయనగర రాజుల కాలానికంటే ముందు నుంచే వైభవ కాంతులీనుతోంది నారాపుర వేంకటేశ్వర స్వామి ఆలయం. నారాయణపురం నుంచి తెచ్చిన వేంకటేశ్వరుడు కావడం.. నారాపురయ్య ప్రతిష్ఠించిన దేవుడు కావడం వల్ల స్వామి వారికి నారాపుర వేంకటేశ్వరస్వామి అనే పేరు స్థిరపడింది. ఉమ్మడి కడప జిల్లాలోని జమ్మలమడుగులో కొలువుదీరిన నారాపుర వేంకటేశ్వరుడి గురించి తెలుసుకుందాం.. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వర స్వామి శ్రీనారాపుర వేంకటేశ్వరస్వామి పేరుతో జమ్మలమడుగులో కొలువుదీరి భక్తజనుల విశేష ఆరాధనలు అందుకుంటున్నాడు. ఉమ్మడి

ఇంట్లో ఉంటూనే… ఇలవేల్పుల సేవా భాగ్యం

వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్‍లో ఉంటారు. ఆయనకు ఆంధప్రదేశ్‍లోని అన్నవరం సత్యదేవుని ఆలయంలో నిర్వహించే సత్యనారాయణ స్వామి వ్రతంలో కుటుంబంతో కలిసి పాల్గొనాలని ఎప్పటి నుంచో కోరిక. కానీ తీరిక లేని ఉద్యోగ జీవితంలో తలమునకలై ఉండే ఆయన ఎప్పటికప్పుడు వెళ్లాలనుకున్నా వివిధ కారణాలతో వెళ్లలేకపోయారు. చివరకు మిత్రుల ద్వారా తెలుసుకున్న ఆయన.. హైదరాబాద్‍లో ఉండే కుటుంబంతో సహా సత్యనారాయణస్వామి వ్రతంలో పాల్గొన్నారు. • • • • • అమెరికాలోని టెక్సాస్‍లో ఉండే

మగడు కొట్టినందుకు కాదు..

మనం నిత్య సంభాషణల్లో ఎన్నో పద ప్రయోగాలు చేస్తుంటాం. వాటిలో కొన్నిసార్లు ‘సామెతల’ను ఉపయోగిస్తుంటాం. కాల ప్రవాహంలో అవి మన వాడుక భాషలో అతికినట్టు స్థిరపడిపోయాయి. తెలుగు నాట ఇటువంటి సామెత ప్రయోగాలు చాలా ఉన్నాయి. ఒక్కో సామెత ఒక్కో ‘కథ’ చెబుతుంది. అది పరమార్థాన్ని బోధిస్తుంది. వీటిలో కొన్ని హాస్యోస్పోరకంగా అనిపిస్తే, మరికొన్ని వికాస భావాలను కలిగిస్తాయి. అటువంటి కొన్ని ‘‘సామెత కథ’’ల పరిచయం.. అన్నదమ్ముల మిత్రత్వం

అమ్మ ఆశీర్వాదం

ఆంగ్లమానం ప్రకారం సంవత్సరంలో తొమ్మిదో మాసం- సెప్టెంబరు. ఇది తెలుగు సంవత్సరాల వరుసలో భాద్రపద- ఆశ్వయుజ మాసాల కలయిక. సెప్టెంబరు 21, ఆదివారం వరకు భాద్రపద మాస తిథులు కొనసాగుతాయి. ఆ తరువాత సెప్టెంబరు 22 నుంచి ఆశ్వయుజ మాస తిథులు ఆరంభమవుతాయి. ఈ మాసంలో వచ్చే ప్రధాన పర్వాలలో అనంత పద్మనాభస్వామి చతుర్దశి ముఖ్యమైనది. అలాగే ఉండ్రాళ్లతద్ది, మహాలయ పక్షం వంటివీ ఈ నెలలోనే. వర్ష రుతువు, శరదృతువు

Top