లొట్టకన్ను.. కట్టె కాలు

మన తెలుగు నాట పిల్లల మనో వికాసానికి చిన్ననాటే బాట వేసేవి.. అందమైన ఆటపాటలే. మన పిల్లల ఆటపాటలన్నీ సరదాకీ, కాలక్షేపానికీ మాత్రమే కాదు.. వారిలో వికాసం కలిగించేందుకే.. అటువంటి తెలుగింటి ఆటపాటల పరిచయమే... ఈ శీర్షిక గంగులు కూతురి పెండ్లాయే గమ్మత్తేమిటో విన్నార? పెండ్లి కుమారుండొకనాడూ పెండ్లముతో నిట్లన్నాడు పెండ్లికొడుకు: మోసము చేశా చూశావా? మూలము దెలిసికొన్నావా? గాజు కన్ననీ మీ వారు గమనింపకె నిన్నిచ్చారు పెండ్లికూతురు: ఏదేదీ చూపించండి? ఎందుకు కప్పెట్టారండీ? మీకంటే తరుగెవరండీ? మేమొక పని చేశామండీ. పెండ్లికొడుకు: అంత తెలివి మీకేడ్చిందా? అయితే చెప్పుదు చూతాము? కావలసిన చూడంటూనే కంటి లొట్ట

బోనాల జాతర.. జగన్నాథ యాత

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం ఏడాదిలో ఏడో మాసం- జూలై. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం ఆషాఢ మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది నాలుగో మాసం. జూలై నెల.. జ్యేష్ఠ - ఆషాఢ మాసాల కలయిక. జూలై 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జ్యేష్ఠ మాస తిథులు.. ఆపై జూలై 6వ తేదీ నుంచి జూలై 31వ తేదీ వరకు ఆషాఢ మాస తిథులు కొనసాగుతాయి.

ఉత్తరాయణం

నాన్న భరోసా తెలుగు పత్రిక జూన్‍ సంచికలో అందించిన ఫాదర్స్ డే ముఖచిత్ర కథనం బాగుంది. ఎందుకో నాన్న జీవితం నిండా త్యాగాలమయం అయినా ఆయన పాత్రకు అంతగా ప్రాధాన్యం దక్కదు. ఈ క్రమంలో నాన్న గొప్పదనాన్ని తెలుపుతూ అందించిన ప్రధాన కథనం చదివించింది. ఎవరి జీవితంలోనైనా తొలి స్థానం అమ్మదైతే.. రెండో స్థానం నాన్నది. అమ్మ కనిపించే వాస్తవం. నాన్న ఓ నమ్మకం. లాలించేది అమ్మ ఒడి.నాన్న భుజం లోకాన్ని

జ్ఞానదీపం

తల్లి ఆహారాన్ని ఇచ్చి పోషిస్తుంది. తండ్రి మనుగడకు దారి చూపిస్తాడు. గురువు తన దిశానిర్దేశంతో సరైన దారిలో ఉంచుతాడు. పిండిని సరిగా కలిపి మర్దిస్తేనే రొట్టె ముక్క తినడానికి వీలుగా ఉంటుంది. దైవం స్వీకరించగల రీతిలో మనల్ని సంసిద్ధం చేయడానికి గురువు అవసరం. వేదకాలం నాటి నుంచి కొనసాగుతున్న గురు పరంపర ఒకానొక ఆధ్యాత్మిక రహస్య ఉద్యమం. ఇలా పరంపరగా మనల్ని అనుగ్రహిస్తున్న గురువులను పూజించేందుకు ప్రత్యేకంగా ఒకరోజును మన పెద్దలు నిర్దేశించారు. ఆషాఢ మాసానికి ఉత్తమ గ్రహం గురువు. కనుక

హ్యాట్రిక్‍ ప్రధాని.. మోదీ 3.0

బీజేపీ మళ్లీ గెలిచింది.. మిత్రపక్షాల సాయంతో నిలిచింది. కాంగ్రెస్‍ సవాల్‍ విసిరినా.. సమాజ్‍వాదీ పార్టీ యూపీలో దెబ్బతీసినా.. తృణమూల్‍ సత్తా చాటినా.. డీఎంకే ధీటుగా నిలిచినా.. ఐదేళ్ల కిందటి స్థాయిలో కాకున్నా.. అఖండ మెజారిటీ రాకున్నా.. భారతీయ జనతా పార్టీ మళ్లీ గెలిచింది.. నిలిచింది. ఆంధప్రదేశ్‍లో అపూర్వ విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ అండతో, బిహార్‍లో భుజం కలిపిన జేడీయూ మద్దతుతో, శివసేన (శిందే) సహకారంతో, ఎల్‍జేపీ (రాంవిలాస్‍) చేయూతతో

Top