ఆరోగ్య భాగ్య శివరాత్రి

మహా శివరాత్రి నాడు జాగరణ, ఉపవాసం ఉండటం వెనుక ఎన్నెన్నో ఆరోగ్య రహస్యాలు ఇమిడి ఉన్నాయి. మహా శివరాత్రి పర్వాన్ని నిర్వహించుకునే విషయంలో మూడు ముఖ్యమైన నియమాలు పాటించాలి. శివార్చన, ఉపవాసం, జాగరణ.. ఈ మూడూ శివరాత్రికి చాలా ప్రత్యేకమైనవి. శివార్చన శివరాత్రి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలి. శివలింగాన్ని షోడశోప చారాలతో పూజించాలి. ఉపవాసం ఉపవాసం ఉండటం అంటే, శివరూపాన్ని ధ్యానిస్తూ, శివ నామ

‘శంక’ను విడిచి.. ‘శంకరుడి’ దరి చేరిపోదాం!

3.7.1996, నిజామాబాదు ఆత్మీయులు శాంతాదేవి గారికి .... చిరమంగళ శుభాకాంక్షలతో ..... మీరు రాసిన ఉత్తరాలన్నీ చేరాయి. భరత్ రాసిన ఉత్తరాలు కూడా చేరాయి. డాక్టరు గారు, మీరు బావున్నారనుకుంటాను. ఏమిటి విశేషాలు చెప్పండి? ఎలా ఉంది జీవితం? ఎటుచూసినా అపార్థాలు, అపజయాలు, ఏదో అంతుబట్టని ఆవేదన మనల్ని చుట్టుముట్టినట్లు అనిపిస్తుంది. కదూ! మీకూ, నాకూ, ఒకటే తేడా! ఇవన్నీ మీకు అపుడపుడు ఉంటాయి. నాకు ఎప్పుడూ ఉంటాయి. ఇది లేనిదే జీవితం ఉండదు. ఇవి ఉన్నాయి

ఏ పూలు తేవాలి నీ పూజకు?

శివుడి గురించి ఏమని చెప్పాలి? ఆయనను ఏ పూలతో పూజించాలి? సాధారణంగా మారేడు దళాలతో పూజంటే శివుడికి అమితమైన ప్రీతి అని అంటారు. మారేడు పత్రిని శివలింగంపై ఉంచితే చాలు.. ఆ కామధేనువే ఇంటి పశువుగా వశమవుతుందట. మరి, మారేడు తప్ప వేరే ఏ పూలు, పత్రాలతో శివుడిని పూజించవచ్చు?, వేటికి ఏ ఫలితం కలుగుతుంది?.. శివుడికి పుష్ప పూజ.. నియమాలు శివధర్మ సంగ్రహం, శివ రహస్య ఖండం, లింగ పురాణం, కార్తీక

కాకులు వాలని కోటప్ప కొండ

‘కాకులు దూరని కారడవి’ అంటుంటాం కదా!. కానీ, కాకులు వాలని కొండ కూడా ఒకటుంది. అదే కోటప్పకొండ. ఇక్కడ శివుడు దక్షిణామూర్తిగా వెలిశాడు. ఆంధప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా నరసారావుపేటకు సమీపంలో కోటప్ప కొండ క్షేత్రం ఉంది. ఇక్కడ కొండపై ఒక్క కాకి కూడా వాలిన దాఖలాలు ఇప్పటి వరకు లేవని అంటారు. శివుడు దక్షిణామూర్తి స్వరూపంతో ఉన్న ఏకైక క్షేత్రం ఏపీలో ఇదొక్కటే. దక్ష యజ్ఞాన్ని భగ్నం చేశాక శివుడు

శివాభిషేకం.. ఫలితం

శివుడు అభిషేక ప్రియుడు. ఏ పదార్థంతో చేసినా ఆయన అభిషేకానికి సంతుష్టడవుతాడు. మహా శివరాత్రి నాడు ఆయనను ఏయే పదార్థాలతో అభిషేకిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మన పెద్దలు చెప్పారు. కస్తూరి, జవ్వాది, పునుగు, గులాబీ అత్తరు కలిపిన జల మిశ్రమంతో శివలింగానికి అభిషేకం చేస్తే శివ సాయుజ్యం లభిస్తుంది. పలు రకాల పువ్వులతో శివాభిషేకం నిర్వహిస్తే రాజభోగం కలుగుతుంది. వెండి ధూళి లేదా వెండి రజనుతో శివాభిషేకం చేస్తే విద్యాప్రాప్తి. నవ ధాన్యాలతో

Top