మౌనముద్ర.. రూపం చిన్ముద్ర దక్షిణామూర్తియే నమ:
గురు పరంపరకు ఆద్యుడు దక్షిణామూర్తియేనని అంటారు. ఆయన సాక్షాత్తూ పరమశివుని జ్ఞానగురువు అవతారం. సాధారణంగా గురువులు శిష్యుల సందేహాలను మాటల ద్వారానూ, బోధనల ద్వారానూ తీరుస్తారు కదా! కానీ, దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను తీరుస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో మొదల సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను పుట్టించాడు. తను నిర్వర్తించే సృష్టి కార్య బాధ్యతను వారికి అప్పగించాడు. కానీ వారికి ఆ పని ఇష్టం లేకపోయింది. ‘మేం




