మౌనముద్ర.. రూపం చిన్ముద్ర దక్షిణామూర్తియే నమ:

గురు పరంపరకు ఆద్యుడు దక్షిణామూర్తియేనని అంటారు. ఆయన సాక్షాత్తూ పరమశివుని జ్ఞానగురువు అవతారం. సాధారణంగా గురువులు శిష్యుల సందేహాలను మాటల ద్వారానూ, బోధనల ద్వారానూ తీరుస్తారు కదా! కానీ, దక్షిణామూర్తి మౌనంగానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలను తీరుస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి ప్రారంభంలో మొదల సనక, సనందన, సనత్సుజాత, సనత్కుమారులను పుట్టించాడు. తను నిర్వర్తించే సృష్టి కార్య బాధ్యతను వారికి అప్పగించాడు. కానీ వారికి ఆ పని ఇష్టం లేకపోయింది. ‘మేం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం

నవ జీవనసారం గాయత్రి మహా మంత్రం ఋష్యశృంగ మహర్షి శ్రీ గాయత్రి మహత్మ్యాన్ని వర్ణిస్తూ, ‘సమస్త ప్రాణుల్లో ఆత్మరూపంగా ఉన్నది గాయత్రి. మోక్షానికి మూల కారణమైన సారూప్య మూర్తికి స్థానం గాయత్రి’ అని చెప్పాడు. శ్రీ గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు అక్షరాలలోనూ ప్రతి అక్షరానికీ ఒక దేవత ఉంది. ఒక్కో అక్షరంలో ఆ దేవత శక్తి అంతర్హితమై ఉంది. అంటే, ఒక్క గాయత్రి మంత్రం ఇరవై నలుగురు దేవతల దైవీశక్తిని అందుకుని ఉంది.

అదిగో.. అల్లదిగో యాదాద్రి క్షేత్రం

‘గుట్టకు వెళ్తే పుణ్యం వస్తుంది.. యాదాద్రి నృసింహుడిని దర్శించుకుంటే మనసు కుదుటపడుతుంది’.. ఇది తెలుగునాట నానుడి. అవును. ఇప్పుడు గుట్టకు వెళ్తే ఆధ్యాత్మికానుభూతితో పాటు ఆహ్లాద భావనా కలుగుతుంది. అటు ఆధునిక సాంకేతికత.. ఇటు పురాతన సంప్రదాయం కలగలిసి దేశ చరిత్రలోనే సాటిలేని మేటి ఆలయంగా యాదాద్రి రూపుదిద్దుకుంది. మార్చి 28వ తేదీ 11.55 గంటలకు యాదగిరిగుట్ట దివ్యధామం మహాకుంభ సంప్రోక్షణతో భక్తుల దర్శనానికి సిద్ధమైంది. కళ్లుతిప్పుకోనివ్వని శిల్పకళా సౌందర్యం.. ఎటుచూసినా ప్రకృతి

‘శుభ’ వత్సరం

ఆంగ్లమాన క్యాలెండర్‍ ప్రకారం సంవత్సర క్రమంలో నాలుగో నెల- ఏప్రిల్‍. ఇది మనకు, తెలుగు పంచాంగం ప్రకారం చైత్ర మాసం. చైత్రాది మాస పరిగణనలో ఇది తొలి మాసం. అంటే తెలుగు సంవత్సరాదికి ఆద్యమైన మాసం. ఈ మాసారంభపు మొదటి రోజైన శుక్రవారం, ఏప్రిల్‍ 1 మినహా, మిగతా అన్నీ చైత్ర మాసపు తిథులే. చైత్ర మాసంలో వచ్చే పండుగలు, పర్వాలలో ఉగాది, శ్రీరామ నవమి ప్రధానమైనవి. ఇంకా

సమతామూర్తి ఆధ్యాత్మిక ఖ్యాతి

‘‘కులం, మంతం మనిషిని గొప్పవారిని చేయబోవు. ఆధ్యాత్మికత, అంకితభావం, కట్టుబాట్ల వల్ల మనిషి గొప్పవాడు అవుతాడు’’ - శ్రీ రామానుజాచార్య ఎప్పుడో వెయ్యేళ్ల క్రితమే ఆధునిక కాలానికీ అన్వయించే విశ్వ సందేశాన్ని అందించిన ఆధ్యాత్మిక గురువు ఆయన.. కులల వివక్ష, పేద - ధనిక తారతమ్యాలు, అసమానతలపై పోరాడి ఆధ్యాత్మిక ఉద్యమం నడిపిన వైష్ణవ యోగి ఆయన.. వెయ్యేళ్ల క్రితమే జ్ఞాన యజ్ఞం సాగించి, మన సమాజానికి సమతాభావం బోధించిన విశిష్టావ్వైత సిద్ధాంతకర్త ఆయన.. ఆధ్యాత్మిక ఆకాశాన,

Top