మిట్‍’ విజేత రమేష్

భారత సంతతి శాస్త్రవేత్త, మసాచెసెట్స్ ఇనిస్టిట్యూట్‍ ఆఫ్‍ టెక్నాలజీ (మిట్‍) అసోసియేట్‍ ప్రొఫెసర్‍ రమేశ్‍ రస్కర్‍ (46)కు అరుదైన గుర్తింపు లభించింది. నాసిక్‍లో జన్మించిన రస్కర్‍.. ప్రతిష్ఠాత్మకమైన లెమెల్సన్‍-మిట్‍ విజేతగా నిలిచారు. ఈ పురస్కారం కింద ఆయనకు ఐదు లక్షల డాలర్లు (రూ.3.35 కోట్లు) లభిస్తాయి.

Review మిట్‍’ విజేత రమేష్.

Your email address will not be published. Required fields are marked *

Related posts

Top